ఆగస్టు 20 వరకు అసైన్ మెంట్లు సమర్పించాలి

byసూర్య | Tue, Aug 06, 2024, 03:34 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పిజి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 20 వరకు తమ అసైన్ మెంట్లు సమర్పించాలని మహబూబ్ నగర్ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు మంగళవారం తెలిపారు. పి. జి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం డిగ్రీ, డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని అధికారులు పేర్కొన్నారు.


Latest News
 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ Sat, Jul 12, 2025, 08:14 PM
త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న Sat, Jul 12, 2025, 08:13 PM