మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలి

byసూర్య | Tue, Aug 06, 2024, 03:08 PM

మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడం మనందరి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ నరసింహ, కమిషనర్ భాస్కర్ రెడ్డిలు అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్చధనం-పచ్చధనం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ మన ఇంటిలోనే కాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ స్టాప్, మెప్మా స్టాఫ్, వార్డ్ ఆఫీసర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM