స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన

byసూర్య | Tue, Aug 06, 2024, 02:49 PM

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కి చెర్ల గ్రామంలో మంగళవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాన్ని స్వచ్ఛంగా పచ్చదనం గొలిపేల తీర్చిదిద్దడం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజల భాగ్యస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

గ్యాస్ ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ Tue, Mar 10, 2026, 12:01 PM
2026 శ్రీరామ నవమి తేదీపై క్లారిటీ Tue, Mar 10, 2026, 11:56 AM
రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీల్లో శిక్షణ,,,మల్లేపల్లి ఏటీసీలో షార్ట్ టెర్మ్ కోర్సులు Mon, Mar 09, 2026, 10:56 PM
గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు బతికారన్న అనిరుధ్ రెడ్డి Mon, Mar 09, 2026, 08:42 PM
అధిష్టానం వైపు అడుగులు – ‘రాహుల్ బంధు’ Mon, Mar 09, 2026, 08:31 PM