కేజిబివిలో విద్యార్థినులతో కలసి కలెక్టర్ సహపంక్తి భోజనం

byసూర్య | Fri, Jul 19, 2024, 03:59 PM

ఎల్లారెడ్డి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థినులతో కలిసి మధ్యహ్న సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ కేజీబివిని సందర్శించిన సమయంలో విద్యార్తినులు భోజనం చేస్తుండగా కలెక్టర్ నేరుగా వెళ్లి విద్యార్థినులతో కూర్చొని భోజనం చేశారు. విద్యార్థినులతో కలెక్టర్ రోజు ఇలాగే ఉంటుందా భోజనం అడిగి, విద్యార్థినుల సమాధానంతో సంతృప్తి వ్యక్తం చేశారు.


Latest News
 

నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM
టీచర్లు, విద్యార్థు సమస్యలకు ప్రత్యేక హెల్ప్ లైన్ Thu, Apr 24, 2025, 04:09 PM
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 04:08 PM
సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి: ఎస్పీ Thu, Apr 24, 2025, 03:25 PM