ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

byసూర్య | Sun, Jul 14, 2024, 08:13 PM

వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ కానిస్టేబుల్ దేవేందర్ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి కూడలిలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డుపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పాటించాలని చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM