మాజీ ఎమ్మెల్యే చిట్టెం కృషితోనే కోర్టు మంజూరు

byసూర్య | Sun, Jul 14, 2024, 07:31 PM

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృషితోనే మక్తల్ కు ఫస్ట్ మెజిస్ట్రేట్ సివిల్ కోర్టు మంజూరైందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. కోర్టు మంజూరైన సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ లోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో ఆయనను కలిసి న్యాయవాదులు విజయ్ కుమార్ రెడ్డి, రహోత్తం రెడ్డి, రుమాండ్ల రాజశేఖర్, పూలమాల శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM