షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి

byసూర్య | Sun, Jul 14, 2024, 07:21 PM

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్న బాష ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం బీడీ కాలనీలోని షాదీఖానా స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రహారీ నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM