శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు

byసూర్య | Sun, Jul 14, 2024, 06:56 PM

ఖమ్మం జిల్లా మధిరలో జరుగుతున్న పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులలో ఆదివారం నారాయణపేట జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. ఏడాది కాలంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సభ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థి, యువకుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర నాయకులు వెల్లడించారని అన్నారు. కార్యదర్శి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM