శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు

byసూర్య | Sun, Jul 14, 2024, 06:56 PM

ఖమ్మం జిల్లా మధిరలో జరుగుతున్న పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులలో ఆదివారం నారాయణపేట జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. ఏడాది కాలంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సభ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థి, యువకుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర నాయకులు వెల్లడించారని అన్నారు. కార్యదర్శి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రూ.15 వేలు ఇస్తే చాలు,,,,బర్త్ సర్టిఫికేట్లు. Thu, Apr 24, 2025, 07:29 PM
నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో దారుణం.. మందుల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళా సిబ్బంది Thu, Apr 24, 2025, 07:25 PM
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు Thu, Apr 24, 2025, 07:22 PM
తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి Thu, Apr 24, 2025, 07:16 PM
స్మితా సబర్వాల్ తప్పేమీ లేదు.. దానం నాగేందర్‌ Thu, Apr 24, 2025, 07:12 PM