బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత

byసూర్య | Sun, Jul 14, 2024, 06:55 PM

త్రిపురారం మండలం కూన్యా గ్రామానికి చెందిన రమావత్ తులసి (60) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవా కర్త ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనావత్ రఘు నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5000 ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లచ్చు నాయక్, తావు నాయక్, క్రిష్ణ నాయక్, పకిర నాయక్, బి చ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM