సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి

byసూర్య | Sun, Jul 14, 2024, 06:25 PM

నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకన్నకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 21, 000 చెక్కు లబ్ధిదారునికి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సహిద్ గఫార్, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చనబోయిన రమేష్, మేకల రమేష్, షేక్ హుస్సేన్, చాన్ పాషా, గొర్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు Tue, Feb 18, 2025, 10:19 AM
అక్రమ ఇసుక రవాణా ఆపేదెలా? Mon, Feb 17, 2025, 09:02 PM