షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి

byసూర్య | Sun, Jul 14, 2024, 03:11 PM

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్న బాష ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం బీడీ కాలనీలోని షాదీఖానా స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రహారీ నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM