అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు...

byసూర్య | Sun, Jul 14, 2024, 10:39 AM

కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం ఎస్ఐ నరేందర్ రెడ్డి వివరాలు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం లక్ష్మీ తండాకు చెందిన సంతోష్(30) భార్య శారదతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి సొంత కారులో వెళుతుండగా. తిమ్మాజిపేట మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా. భార్య శారదకు స్వల్ప గాయాలయ్యాయి


Latest News
 

సాగునీటి కాలువలు,ప్రాజెక్టులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Tue, May 20, 2025, 09:04 PM
కేసీఆర్‌‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను: కవిత Tue, May 20, 2025, 08:54 PM
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే: మంత్రి పొంగులేటి Tue, May 20, 2025, 08:49 PM
వరి, జొన్నల కొనుగోలు కేంద్రాల పరిశీలన Tue, May 20, 2025, 08:46 PM
కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు Tue, May 20, 2025, 08:44 PM