శివసేనారెడ్డిని కలిసిన సరిత

byసూర్య | Sun, Jul 14, 2024, 10:32 AM

హైదరాబాద్ భాగ్యనగర్ లాల్ బహదూర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ గా శివసేనా రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు SRH, MI నివాళి Wed, Apr 23, 2025, 08:17 PM
రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత Wed, Apr 23, 2025, 07:45 PM
బాలుడి ప్రాణం తీసిన రూ.7 కక్కుర్తి.. 'సెలైన్ వాటర్' ఘటనలో సంచలన విషయాలు Wed, Apr 23, 2025, 07:40 PM