byసూర్య | Thu, Jun 08, 2023, 04:19 PM
శెహబాష్ శీనన్న అంటూ ఐటీ మినిస్టర్ తారకరామారావు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సెయింట్, శాతానారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమి పూజ చేశారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చే విషయం తెలుసుకుని అభినందించారు. మరిన్ని మంచి పనులు చేయాలని ఆకాంక్షించారు.