byసూర్య | Thu, Jun 08, 2023, 04:19 PM
తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో భాగంగా వనపర్తి బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఫిష్ ఫెస్టివల్ ను గురువారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఫ్రై నీ తిని టెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ చందు లాల్ పవర్, తదితరులు పాల్గొన్నారు.