ఫిష్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి

byసూర్య | Thu, Jun 08, 2023, 04:19 PM

తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో భాగంగా వనపర్తి బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఫిష్ ఫెస్టివల్ ను గురువారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఫ్రై నీ తిని టెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ చందు లాల్ పవర్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదాబాద్‌వాసులకు ఇక నీటి కష్టాలు తీరినట్టే Mon, Apr 22, 2024, 09:07 PM
వాటికి కూడా పరిహారం,,,,మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Mon, Apr 22, 2024, 09:01 PM
వరంగల్‌లో ఎయిర్‌పోర్టు.. ఏఏఐ ప్రాథమిక సర్వే, త్వరలోనే అందుబాటులోకి Mon, Apr 22, 2024, 08:57 PM
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు స్పాట్ డెడ్ Mon, Apr 22, 2024, 08:53 PM
అభిమానం ఎంత పని చేసింది.. పెళ్లి కార్డులను అలా ముద్రించినందుకు పోలీసు కేసు Mon, Apr 22, 2024, 08:49 PM