లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా న్యాయమూర్తి

byసూర్య | Thu, Jun 08, 2023, 04:18 PM

ఈనెల 10వ తేదీ న కోర్టు ప్రాంగణంలోజరగబోతున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి డి. రాజేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. రాజీపడ దగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, బ్యాంకు కేసులు, కుటుంబ వివాద కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులుతో పాటు చెక్ బౌన్స్ కేసులను కూడా ఈలోక్ అదాలత్ లో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకో వచ్చునన్నారు. అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM