byసూర్య | Thu, Jun 08, 2023, 03:17 PM
నూతన ఉచిత అంబులెన్స్ ను గురువారం మాజీ మంత్రి డా. ఎ.చంద్రశేఖర్ తన నివాసం లో వికారాబాద్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం ప్రారంబించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్ సురేష్, నాయకులు శివ ప్రసాద్, శంకర్, బస్వ లింగం తదితరులు పాల్గొన్నారు.