బోనమెత్తిన జిల్లా కలెక్టర్

byసూర్య | Thu, Jun 08, 2023, 02:10 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా రాయగిరి చెరువు కట్ట దగ్గర అమ్మవారిని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ‌పమేల సత్పతి బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM