byసూర్య | Thu, Jun 08, 2023, 02:08 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ బౌరంపెట్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ అనంతరం కట్ట మైసమ్మ ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, నాయకులు బుచ్చిరెడ్డి, మురళి యాదవ్, సురేందర్ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, భాగయ్య, శామీర్ పేట హనుమంత్ రావు, మన్నె శేఖర్, రంజిత్ రెడ్డి, నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.