మధిరలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

byసూర్య | Thu, Jun 08, 2023, 01:01 PM

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం ఉదయం ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ముందుగా మండల నాయకులతో, పొంగులేటి అభిమానులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం మధుర పట్టణంలోని పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు ఖ్యాతి Tue, Apr 16, 2024, 06:44 PM
బలీదుపల్లిలో విచారణ చేపట్టిన డిఎస్పి Tue, Apr 16, 2024, 06:36 PM
అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వ్యవసాయ మోటార్లు Tue, Apr 16, 2024, 06:34 PM
శ్రీరామ నవమి వేడుకలకు పోలీస్ బందోబస్తు Tue, Apr 16, 2024, 06:31 PM
పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డికి రేవంత్ రెడ్డి విషెష్ Tue, Apr 16, 2024, 06:26 PM