మధిరలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

byసూర్య | Thu, Jun 08, 2023, 12:47 PM

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం ఉదయం ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ముందుగా మండల నాయకులతో, పొంగులేటి అభిమానులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం మధుర పట్టణంలోని పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM