byసూర్య | Thu, Jun 08, 2023, 12:47 PM
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం ఉదయం ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ముందుగా మండల నాయకులతో, పొంగులేటి అభిమానులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం మధుర పట్టణంలోని పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.