ఈ నెల 15న విద్యుత్ సమస్యలపై సమావేశం

byసూర్య | Thu, Jun 08, 2023, 12:45 PM

విద్యుత్ వినియోగదారుల ధీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15 న సమావేశం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీజీఆర్ఎస్ చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, వినియోగదారులు హాజరుకానున్నారన్నారు. ఈ నెల 15 న మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వినియోగదారులు పాల్గొని దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్ సమస్యలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM