గర్భగుడి నిర్మాణానికి 40 లక్షల రూపాయల విరాళం

byసూర్య | Thu, Jun 08, 2023, 12:15 PM

కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రా స్వామి దేవాలయ శంకుస్థాపన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం హాజరయ్యారు. గ్రామ ప్రజల, ఆలయ నిర్మాణ కమిటీ కోరిక మేరకు గర్భగుడి నిర్మాణానికి 40 లక్షల రూపాయల విరాళం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM