byసూర్య | Thu, Jun 08, 2023, 11:50 AM
సీతాఫలమండిలోని రేషన్ షాపును బుధవారం ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు నిన్నటి వరకు రేషన్ డీలర్లు సమ్మె చేయడం విదితమే. తెలంగాణా రేషన్ డీలర్ల సంఘానికి అధ్యక్షులుగా కుడా ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇటేవల రాష్ట్ర మండతి గంగుల కమలాకర్ గారితో పలు సందర్భాల్లో మాట్లాడి రేషన్ డీలర్ల సమస్యల వారి సమస్యలు పరిష్కరించారు. ఈ నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ రేషన్ డీలర్లు, వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.