byసూర్య | Thu, Jun 08, 2023, 11:47 AM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8 నుంచి 10వ తేదీ వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివలు నిర్వహి స్తున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్ బుధవారం తెలిపారు. ఈ ఫెస్టివల్లో 10 నుం చి 15 స్టాల్స్ ఏర్పాటు చేసి చేపలు, రొయ్యల కర్రీస్ ను విక్రయిస్తారన్నారు. చేపలు, రొయ్యల వినియోగం గురించి ప్రజలకు తెలు పవచ్చన్నారు. ఈ కార్యక్రమం సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఉంటుందని తెలిపారు.