పురతన బావి పునరుద్ధరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన

byసూర్య | Wed, Jun 07, 2023, 08:32 PM

మహేశ్వరం మండల కేంద్రంలో 90 లక్షల రూపాయల వ్యయంతో అతి  పురాతనమైన మెట్ల బావి(కోనేరు ) పునరుద్ధరీకరణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాచీన,వారసత్వ కట్టడాలను కాపాడుతూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని పునరుద్దరికన,సుందరికరణ చేపడుతున్నట్లు తెలిపారు.మహేశ్వరం లోని అతి ప్రాచీన మెట్ల బావిని పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ఎం,  పీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి,  వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,  పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM