పురుగుల మందు తాగి జూనియర్ లైన్ మెన్ మృతి

byసూర్య | Wed, Jun 07, 2023, 06:29 PM

పురుగుల మందు తాగి జూనియర్ లైన్ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం యల్లపురం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొలాగాని వెంకటేశ్వర్లు నేరేడుచర్ల లో ఓ కిరాయి ఇంట్లో ఉంటూ జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు, భార్య భర్తల మధ్య పరస్పరం గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనితో మనస్థాపన చెందిన వెంకటేశ్వర్లు మంగళవారం తన స్వగ్రామమైన యాల్లపురం గ్రామంలోని తమ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అటువైపు వెళ్లిన గీత కార్మికులు వెంకటేశ్వర్లు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM