byసూర్య | Wed, Jun 07, 2023, 04:26 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో గురువారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనున్న సభాస్థలిలో ఏర్పాట్లను అడ్డాకుల మండలం జడ్పిటిసి నల్ల మద్ది రాజశేఖర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల మండలం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.