కేటీఆర్ సభాస్థలిని పరిశీలించిన జడ్పిటిసి

byసూర్య | Wed, Jun 07, 2023, 04:26 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో గురువారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనున్న సభాస్థలిలో ఏర్పాట్లను అడ్డాకుల మండలం జడ్పిటిసి నల్ల మద్ది రాజశేఖర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల మండలం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM