సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని

byసూర్య | Wed, Jun 07, 2023, 03:11 PM

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కమ్యూనిటీ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Latest News
 

ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM
ముదిరాజుల సంక్షేమానికి పెద్దపీట: షబ్బీర్ అలీ Sat, Apr 20, 2024, 12:25 PM