సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని
byసూర్య |
Wed, Jun 07, 2023, 03:11 PM
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కమ్యూనిటీ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Latest News