అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల
byసూర్య |
Wed, Jun 07, 2023, 02:44 PM
హైదరాబాద్-రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)-డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగాలున్నాయి. జనరల్ అభ్యర్థులు రూ.1,100, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజును జూన్ 24వ తేదీలోపు diploma.pjtsau.ac.inలో చెల్లించాలి.
Latest News