అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల

byసూర్య | Wed, Jun 07, 2023, 02:44 PM

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ)-డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్రికల్చర్‌, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలున్నాయి. జనరల్‌ అభ్యర్థులు రూ.1,100, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజును జూన్‌ 24వ తేదీలోపు diploma.pjtsau.ac.inలో చెల్లించాలి.

Latest News
 

సీఎం కేసీఆర్ ను మూడవ సారీ గెలిపించుకోవాలి: పువ్వాడ Tue, Sep 26, 2023, 02:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ Tue, Sep 26, 2023, 02:51 PM
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే యాదయ్య Tue, Sep 26, 2023, 02:47 PM
తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM