ఈ నెల 7,8 తేదీలలో వైకల్య నిర్ధారణ పరీక్షలు

byసూర్య | Wed, Jun 07, 2023, 01:14 PM

ఈనెల 7, 8 తేదీలలో దివ్యాంగులకు ఎంత శాతం వైకల్యం ఉందో నిర్ధారించే స్కానింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల సమన్వయకర్త రాధమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7, 8 తేదీలలో కోస్గి మార్కెట్ యార్డులో నిర్వహించే క్యాంపునకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫోటోతో హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM