byసూర్య | Wed, Jun 07, 2023, 01:14 PM
ఈనెల 7, 8 తేదీలలో దివ్యాంగులకు ఎంత శాతం వైకల్యం ఉందో నిర్ధారించే స్కానింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల సమన్వయకర్త రాధమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7, 8 తేదీలలో కోస్గి మార్కెట్ యార్డులో నిర్వహించే క్యాంపునకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫోటోతో హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.