byసూర్య | Mon, May 29, 2023, 10:50 AM
పత్తర్ గట్టి డివిజన్ పరిధిలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సోహైల్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆదివారము పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారికి పలు సూచనలు చేశారు. ట్రాపిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్ సమస్య కలిగిస్తే చలన్లు విధిస్తామని హెచ్చరించారు.