టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన

byసూర్య | Wed, Mar 29, 2023, 08:44 PM

టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ విభాగాల్లో ఏఈఈ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించనుండగా.. పేపర్ లీకేజీ కారణంగా ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM