మహారాష్ట్ర రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుంది : సీఎం కెసిఆర్

byసూర్య | Sun, Mar 26, 2023, 09:00 PM

మహారాష్ట్రలోని కందర్ లోహాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కెసిఆర్ కీలక వ్యాఖలు చేసారు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లా పరిషత్‌లో గులాబీ జెండా రెపరెపలాడడమే బీఆర్‌ఎస్ పార్టీ ధ్యేయమని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్‌ రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. తమ ప్రాంతంలో సభ నిర్వహించాలని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని... తదుపరి సభ షోలాపూర్ లో నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.ఒకప్పుడు తెలంగాణ మహారాష్ట్ర కంటే దారుణంగా ఉండేదని... ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.


 


 


 


 


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM