![]() |
![]() |
byసూర్య | Sun, Mar 26, 2023, 12:15 PM
సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెమైసమ్మ దేవాలయం సమీపంలో ఆటోను బైక్ ఢీ కొన్న సంఘటన ఆదివారం జరిగింది.బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు బలమైన గాయం అయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి గా గుర్తించారు. ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరిన అంజి ఆటోను ఢీ కొట్టి రోడ్డుపై పడి స్పాట్ లో మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.