గ్రేటర్ హైదరాబాద్ శివారు లో రోడ్డు ప్రమాదం

byసూర్య | Sun, Mar 26, 2023, 12:15 PM

సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెమైసమ్మ దేవాలయం సమీపంలో ఆటోను బైక్ ఢీ కొన్న సంఘటన ఆదివారం జరిగింది.బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు బలమైన గాయం అయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి గా గుర్తించారు. ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరిన అంజి ఆటోను ఢీ కొట్టి రోడ్డుపై పడి స్పాట్ లో మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM