రైతులకు షాక్.. ధరలు పెంపు

byసూర్య | Sat, Mar 25, 2023, 09:46 AM

రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పత్తివిత్తనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీటీ పత్తి విత్తనాల ధరలను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 475 గ్రాముల బీజీ-1 విత్తనాల ధరను రూ.635గా, బీజీ-2 విత్తనాల ధరలను రూ.853గా ప్రకటించింది. బీజీ-2 విత్తనాల ధర ప్రస్తుతం రూ.810 ఉండగా రూ.853కి పెంచింది. బీజీ-1 విత్తనాల ధరలను గతేడాదిలాగే ఉంచింది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM