![]() |
![]() |
byసూర్య | Thu, Mar 23, 2023, 03:44 PM
గురువారం పాటిగడ్డ నూర్బాగ్ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.