6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:44 PM

గురువారం పాటిగడ్డ నూర్‌బాగ్‌ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM