సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

byసూర్య | Mon, Mar 20, 2023, 11:44 AM

ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ గ్రామంలోని ఇందారపు శ్రీపాల్ వైద్య ఖర్చుల నిమిత్తం 11, 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బక్కారావ్, గ్రామ శాఖ అధ్యక్షులు నరేడ్ల రమేష్, ఉప సర్పంచ్ భాను కుమార్, షేర్ స్వామి, మారేడుగొండ సమ్మయ్య, శ్రీపతి జగన్ , ఇరిగేసి రవీందర్ రావు, దాసరి దామోదర్, గాజె రాజేందర్ , అనంతుల రవీందర్, సోమరపు మల్లయ్య , నిమ్మల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే షాక్.. ఈటలకు మద్దతు ఇస్తానని ప్రకటన Thu, Apr 18, 2024, 07:55 PM
అలా అయితేనే నేను హోంమంత్రిని అవుతా.. ఆ తర్వాత వారంతా జైలుకే: కోమటిరెడ్డి Thu, Apr 18, 2024, 07:52 PM
రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు Thu, Apr 18, 2024, 07:48 PM
తెలంగాణలో 10 వేల కోట్ల భారీ కుంభకోణం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ Thu, Apr 18, 2024, 07:35 PM
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు Thu, Apr 18, 2024, 07:32 PM