byసూర్య | Mon, Mar 20, 2023, 11:44 AM
ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ గ్రామంలోని ఇందారపు శ్రీపాల్ వైద్య ఖర్చుల నిమిత్తం 11, 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బక్కారావ్, గ్రామ శాఖ అధ్యక్షులు నరేడ్ల రమేష్, ఉప సర్పంచ్ భాను కుమార్, షేర్ స్వామి, మారేడుగొండ సమ్మయ్య, శ్రీపతి జగన్ , ఇరిగేసి రవీందర్ రావు, దాసరి దామోదర్, గాజె రాజేందర్ , అనంతుల రవీందర్, సోమరపు మల్లయ్య , నిమ్మల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.