త్రాగు నీరు కోసం నానా తంటాలు

byసూర్య | Mon, Mar 20, 2023, 11:38 AM

జగిత్యాల పట్టణంలోని 28 వార్డులో త్రాగు నీరు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా అయ్యే త్రాగు నీటికి చాలా మంది కరెంట్ మోటర్లు బిగించడంతో తమకు నీరు సరిగా రాక నానా తంటాలు పడుతున్నామని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ త్రవ్వి రెండేళ్లు అవుతున్న నీరు రావడం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM