ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

byసూర్య | Mon, Mar 20, 2023, 11:31 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మరోసారి హాజరయ్యారు. సోమవారం ఉదయం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇవాళ ఆమెను రామచంద్ర పిళ్లైతో కలిసి ఈడీ విచారించే అవకాశముంది. ఈ నెల 11న కవితను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇంటివద్దే తనను విచారించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24న ఆమె పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించనుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM