వేంపల్లి గోదావరి తీరంలో ఇసుక రీచ్ ప్రారంభం

byసూర్య | Sat, Mar 18, 2023, 02:23 PM

హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో ఇసుక రీచ్ ను శనివారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ తో మధుసూదన్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వేంపల్లి గోదావరి నదిలో రీచ్ ప్రారంభం కావడంతో అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుక లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, జెడ్పిటిసీ శిల్ప శ్రీనివాస్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, సర్పంచ్ వోలపు శారద రమేష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM