సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

byసూర్య | Mon, Jan 30, 2023, 04:52 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం పిట్లం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు,మోసపూరిత అంశాలపై గ్రామ ప్రజలకు హెడ్ కానిస్టేబుల్ సాయి గౌడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది ఓంకార్, కాషా గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM
పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM