ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

byసూర్య | Mon, Jan 30, 2023, 04:42 PM

మహాత్మా గాంధీ వర్ధంతి సంధర్బంగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూరు మునిసిపాలిటీ కేంద్రంలో సోమవారం నాడు జాతీయ నేతల విగ్రహాల కూడలిలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మహాత్మా గాంధీ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సాదిక్, రాష్ట్ర సేవదల్ కార్యదర్శి సంజీవ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు వెంకట్ నారాయణ, పోచయ్య , జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM