ఆభరణాలు ఇవ్వలేదని యువతి ఆత్మహత్య

byసూర్య | Sat, Jan 28, 2023, 12:39 PM

అశ్వరావుపేటలో ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. మండలానికి చెందిన ముళ్ల సత్యవేణి (34) తనకు గల బంగారు ఆభరణాలను గుర్రాలచెరువు గ్రామానికి చెందిన తోట శ్రీనుకు ఇచ్చింది. వీటిని తిరిగి ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్న శ్రీను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో సత్యవేణి గొడవపడి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM