రైతు భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, Jan 28, 2023, 11:34 AM

కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బూరం గంగపోచాలు కి మంజూరీ ఇటీవల మృతి చెందారు. రైతు భీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కులను శనివారం వారి కుటుంబానికి అందచేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్.వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న సమున్నత లక్ష్యంతో, దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ తెలిపారు.కార్యక్రమంలో జడ్పిటిసి,సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM