పూజారి తండాలో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ

byసూర్య | Sat, Jan 28, 2023, 11:30 AM

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చిన్నదర్పల్లి వార్డు పరిధిలోని పూజారి తండాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ శనివారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు, గ్రామ పెద్దలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM