పూజారి తండాలో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ

byసూర్య | Sat, Jan 28, 2023, 11:30 AM

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చిన్నదర్పల్లి వార్డు పరిధిలోని పూజారి తండాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ శనివారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు, గ్రామ పెద్దలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM