ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలి : మేజర్ ఎఫ్ఎస్కే సింగా

byసూర్య | Fri, Jan 27, 2023, 06:36 PM

ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలని మేజర్ ఎఫ్ఎస్కే సింగా అన్నారు. కిషన్ బాగ్ లోని ఇండియన్ స్కూల్ కు ఎన్ సి సి హోదా పొందిన దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ సి సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో ప్రొ.మజీద్, డా.సమీవుల్లాహ్, ముఫ్తీ మహబూబ్ షరీఫ్, కిషన్ బాగ్ కార్పరేటర్ హుసైనీ పాష పాల్గొన్నారు.



Latest News
 

భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM