తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
byసూర్య |
Fri, Jan 27, 2023, 11:05 AM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విషయంలో ఉపాధ్యాయ దంపతులు ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
Latest News