సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ప్రాంగణంలో ఉచిత డయాబెటిక్ క్యాంపు

byసూర్య | Thu, Jan 26, 2023, 05:43 PM

భారత గణతంత్ర 74వ దినోత్సవాన్ని పురష్కరించుకొని పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ప్రాంగణంలో ఉచిత డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం చెందిన ఆలయ ఫోర్ మెన్ కమిటి చైర్ మెన్ లు  సి. శివ కుమార్ యాదవ్,  పోసాని సురేందర్  ముదిరాజ్, మాజీ కార్పోరేటర్ శంకర్ ముదిరాజ్ ఈ ఉచిత డయాబెటిక్ చెకప్ క్యాంపు ను ప్రారంభించారు.  సీనియర్ సిటిజన్లు,  యువకులు పెద్ద సంఖ్యలో ఈ డయాబెటిక్ క్యాంపునకు క్యూ కట్టి టెస్ట్ లు చేయించుకున్నారు. ఈ కార్యక్రమములో రాజ్ కుమార్ ,మాధవ్ , శ్రీకాంత్ ,సాయి నాథ్, శ్రీకాంత్ ముదిరాజ్  తదితరులు పాల్గొని తగిన ఏర్పట్లు చేశారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM