పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వే
byసూర్య |
Thu, Jan 26, 2023, 11:15 AM
తెలంగాణలో భద్రాద్రి లోగల పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వేకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. గత కొద్ది రోజులుగా ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో సుమారు 900 ఎకరాలతో పాటు ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయని తెలంగాణ వాదిస్తుండగా. ఏపీతో పాటు కేంద్ర జలసంఘం అంగీకరించలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంయుక్త సర్వేకు అంగీకరించారు.
Latest News