పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వే

byసూర్య | Thu, Jan 26, 2023, 11:15 AM

తెలంగాణలో భద్రాద్రి లోగల పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వేకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. గత కొద్ది రోజులుగా ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో సుమారు 900 ఎకరాలతో పాటు ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయని తెలంగాణ వాదిస్తుండగా. ఏపీతో పాటు కేంద్ర జలసంఘం అంగీకరించలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంయుక్త సర్వేకు అంగీకరించారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM